Month: April 2025

కుటుంబ సభ్యులతో కలిసి జపాన్ కు వెళ్లిన మల్లారెడ్డి…

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. అతను తన కుటుంబంతో కలిసి జపాన్ వెళ్ళాడు. వాళ్ళు అక్కడి అందాలను ఆస్వాదిస్తూ, కుటుంబంతో సమయం…

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్..

రంగారెడ్డి జిల్లా మంచిరేవులోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు,…

తిరుమల శ్రీవారి సేవలో ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ టీమ్…

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో లేడీ…

మరోసారి పుత్తడి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు వరుసగా రెండోరోజు ఆకాశాన్నంటాయి. గోల్డ్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నేడు మరోసారి పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. తులం బంగారంపై…

వసంత మండపంలో వసంతోత్సవాలు..

తిరుమలలో నేటి నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవం వైభవంగా జరుగుతోంది. శ్రీవారి ఆలయం వెనుక ఉన్న వసంత మండపంలో వసంతోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ…

ఏకంగా 150 కిలోమీట‌ర్లు రైలు జ‌ర్నీ చేసిన సీఎం మాణిక్ సాహా…

అభివృద్ధి పనులను ప్రారంభించడానికి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా రైలులో 150 కిలోమీటర్లు ప్రయాణించడం గమనార్హం. ఆయన రాష్ట్ర రాజధాని అగర్తల నుండి ధర్మనగర్ వరకు రైలు…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.…