Month: April 2025

టీటీడీ చైర్మన్ కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ…

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. ధూప-దీప-నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను టీటీడీ ఆదుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు.…

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది. రేపు శ్రీరామ నవమి సందర్భంగా సీత, రాముల వివాహానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావాల్సి…

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..

బంగారం ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న ధరలు, గత రెండు రోజులుగా తగ్గుతున్నాయి. శనివారం కూడా ధరలు తగ్గాయి.…

విశాఖలో వివాదస్పదంగా మారిన రామానాయుడు స్టూడియో భూములు…

విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన రామా నాయుడు స్టూడియో భూములు స్వాధీనానికి రంగం సిద్దం అయింది. ప్రభుత్వ ప్రకటనకు ప్రతిస్పందనగా సురేష్ ప్రొడక్షన్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు…

హెచ్‌సీయూ భూముల వివాదంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ..

హెచ్‌సియు భూ సమస్యపై కాంగ్రెస్ నాయకుల కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు…

డ్రగ్స్ దందా చేస్తున్న ముగ్గురు నైజీరియన్స్..

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ జాతీయులను, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం…

నేడు నందిగామ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో నిర్వహించే బహిరంగ…

విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన రజినీకాంత్..

70 ఏళ్లు దాటిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని అందరు హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన తన తాజా చిత్రం ‘కూలీ’…

8 శాతానికి పైగా పతనమైన టాటా స్టీల్ షేరు విలువ…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ల కారణంగా నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ట్రంప్ నిర్ణయం మన మార్కెట్లను మాత్రమే…

భూముల వ్యవహారంపై ఉన్నతాధికారులతో భట్టివిక్రమార్క చర్చ…

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో చెట్ల తొలగింపు పనులను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో…