ఈ ఏడాది తమకు ఎంతో ప్రత్యేకమని ట్వీట్ చేసిన నాగార్జున…
మెగాస్టార్ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. ఈ నెల 28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి మెగాస్టార్ను ఆహ్వానించారు. ఈ మేరకు నాగార్జున ఎక్స్ వేదికగా పోస్ట్…
Latest Telugu News
మెగాస్టార్ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. ఈ నెల 28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి మెగాస్టార్ను ఆహ్వానించారు. ఈ మేరకు నాగార్జున ఎక్స్ వేదికగా పోస్ట్…
యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’. ఈ మూవీకి సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా ట్రైలర్ను మేకర్స్…
నేడు భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ పర్యటించనున్నారు. ఇవాళ భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని గవర్నర్ దర్శించుకోనున్నారు.…
దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాల్లో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఒడుదుడుకులు ఉండడంతో మన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గురువారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు చివరిదాకా…
తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బాక్సర్ నిఖత్ జరీన్. ప్రతిభను గుర్తించి తనకు డీఎస్పీ పోస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. స్పోర్ట్స్ ప్లేయర్ని ఎంకరేజ్ చేస్తే తనలా…
కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు ఐదు సార్లు ఎత్తి…
సీఎంఆర్ఎఫ్ సహాయనిధి కి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్…
ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి…
ధరణి పోర్టల్ విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోర్టల్ నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం…