Author: Kavya Girigani

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్…

దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాల పరంపరకు బ్రేక్ పడింది. సోమ, మంగళవారాల్లో సూచీలు లాభాల్లో ముగిశాయి. బుధవారం అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాల కారణంగా నష్టాలతో ప్రారంభమైంది.…

భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ…

గోదావరి నది తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం సమీపంలో వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న…

తెలంగాణ సీఎంను కలిసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్…

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ సీఎంతో…

హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హైటెక్ సిటీ…

ఇప్పటికే చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆక్రమణను కూల్చేస్తున్న హైడ్రా ఇప్పుడు హైటెక్ సిటీ హైటెక్​సిటీలోని నాలాలపై సారిస్తోంది. బడాబాబులు చెరువులు ఆక్రమించి కట్టిన బిల్డింగులు పడగొట్టిన…

యాక్సిస్‌.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా

రెండు ప్రైవేటు బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఆదేశాలు పాటించడం లేదంటూ చర్యలు తీసుకుంది. చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు…

స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న లాభాల జోరు…

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీల్లో మంగళవారం లాభాల పరంపర కొనసాగుతోంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు గ్రీన్‌లోనే ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు…

బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు…

హైదరాబాద్: మూడు నెలల్లో బీసీ కుల గణన చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణనపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు…

మోదీతో విభేదిస్తా తప్ప ఆయనంటే ద్వేషం లేదన్న కాంగ్రెస్ అగ్రనేత…

భారత ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఆలోచనా విధానాన్ని విభేదిస్తాను…

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్…

గత వారం సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ వారం మాత్రం లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు…

నేతన్నలకు గుడ్ న్యూస్.. రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ : సీఎం రేవంత్ రెడ్డి

త్వరలో నేతన్నల రూ. 30 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క సంతకంతో 30 కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్నారు. నాంపల్లి…