హెచ్సీయూ భూముల వివాదంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ..
హెచ్సియు భూ సమస్యపై కాంగ్రెస్ నాయకుల కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు…
Latest Telugu News
హెచ్సియు భూ సమస్యపై కాంగ్రెస్ నాయకుల కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు…
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ జాతీయులను, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం…
70 ఏళ్లు దాటిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని అందరు హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన తన తాజా చిత్రం ‘కూలీ’…
ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ మరణం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా తొలి మరణం సంభవించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏపీలో తొలి…
హీరోయిన్ పూజా హెగ్డే వరుస దైవ దర్శనాల్లో పాల్గొంటున్నారు. గురువారం (ఏప్రిల్ 3న) శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఫ్యామిలీతో కలిసి రాహు కేతు…
ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నాలుగో రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం జరుగుతోంది. పార్టీ…
గ్రేటర్ హైదరాబాద్ మరియు రాష్ట్రవ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని అనేక కాలనీలు మురుగునీటితో నిండిపోయాయి. అనేక నివాస…
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా ప్రేమ కథలకు మాస్టర్ గా పిలవబడే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ జాక్’. బేబి బ్యూటీ వైష్ణవి…
నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. బుధవారం విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపు వాదనలు ముగిశాయి. స్పీకర్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్…
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుండి వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ కథ,…