గిరిజనగూడెలకు రోడ్లు, కరెంట్..
రాష్ట్రంలో కనీస వసతులు లేని గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పీఎం జన్మన్ (ప్రధాన్ మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా…
Latest Telugu News
రాష్ట్రంలో కనీస వసతులు లేని గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పీఎం జన్మన్ (ప్రధాన్ మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా…
తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రెండు నెలలకు పైగా అభ్యర్థుల ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా, డీఎస్సీ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్…
మేడ్చల్ జిల్లా సూరారం చౌరస్తా లోని ఆదిత్య మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాప్ ముందు బాబ్రీ బైక్ చార్జింగ్ పెట్టడంతో వాహనం నుంచి…
పేదల కన్నీళ్లపై అభివృద్ధి ఏమిటని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ…
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్, జానీ మాస్టర్ భార్య సుమలత బాధితురాలిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్గా…
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరుగుతున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి…
IIFA 2024 అబుదాబిలో వైభవంగా జరిగింది. ఈ భారతీయ చిత్ర పరిశ్రమలన్నింటికీ సంబంధించిన అనేకమంది హీరోహీరోయిన్లు హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.…
తొమ్మిది రోజులు, 11 రోజులు, 15 రోజులు, ఇలా పూజలు అందుకున్న గణేశ విగ్రహాలను నిమజ్జనం చేశారు. అయితే ఈ సారి మాత్రం గాజువాకలో 75 అడుగుల…
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7వ…
పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గత వారం నుంచి లెబనాన్పై ఇజ్రాయెల్ దూకుడుగా దాడి చేస్తోంది. మొదట కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది, తర్వాత రాకెట్లను ఉపయోగించారు.…