‘సీపీగెట్’ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రవేశాల కోసం నిర్వహించిన CPIGET-2024 మొదటి దశలో ఇప్పటికే సీట్లు కేటాయించబడ్డాయి. నేటి (సెప్టెంబర్ 21) నుంచి రెండో…
Latest Telugu News
తెలంగాణలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రవేశాల కోసం నిర్వహించిన CPIGET-2024 మొదటి దశలో ఇప్పటికే సీట్లు కేటాయించబడ్డాయి. నేటి (సెప్టెంబర్ 21) నుంచి రెండో…
గోదావరిలో పైపులైన్ నుంచి గ్యాస్ లీకేజీ అయోమయం, యానాం దరియాలతిప్ప కాట్రేనికోన మండలం బలుసుతిప్ప సెంట్రల్ పరిధిలో గోదావరి పైపులైన్ గ్యాస్ లీకేజీ. యానాం దర్యాల మీదుగా…
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం (సెప్టెంబర్ 20, 2024), హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.…
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు సర్కార్ శుభవార్త అందించింది. తాజాగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఏడాది దసరా సెలవులు…
ఇవాళ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో గృహనిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం…
పీఎం జన్మన్ పథకం కింద రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు ఆధార్ కార్డుతో పాటు పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, రేషన్ కార్డులు, పీఎం జనధన్ బ్యాంకు…
విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించిన వార్డెన్కు దేహశుద్ధి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గాదెరుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆ పాఠశాలలో…
ఈరోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ యంగ్…
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో దక్షిణాదిలోని ఐదు ధనిక రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు. 1991 సంవత్సరంలో ఇక్కడ…
నాచారం పీఎస్ పరిధిలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన నగరంలో కలకలం రేపింది. నాచారం హాస్టల్లో ఏడాది కాలంగా ఉంటున్న పశ్చిమ బెంగాల్కు చెందిన సంజిమ అనే విద్యార్థిని…