తెలంగాణపై ఫెంగల్ తుఫాన్ ప్రభావం..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓ…
Latest Telugu News
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓ…
నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదని కొండా సురేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ కుట్రచేసి విష ఆహారం తినిపిస్తున్నారన్న కొండా సురేఖ మాటలకు…
విలేజ్ డ్రామాగా రూపొందుతున్న ‘ప్రణయగోదారి’లో సదన్ హీరోగా నటిస్తుండగా, ప్రియాంక ప్రసాద్ కథానాయికగా నటిస్తోంది. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించిన ‘ప్రణయ గోదారి’ని పిఎల్వి క్రియేషన్స్పై పరమళ్ల…
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల…
ములుగు నియోజకవర్గంలో కొత్త మల్లంపల్లి మండలం ఏర్పాటు కానుంది. మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ…
తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇక నుంచి 100 మార్కుల పేపర్ ఉంటుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులను రద్దు…
వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డాడు. ఏఈ కార్తీక్ రూ.5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక…
అన్స్టాపబుల్ తిరుగులేని సీజన్ 4 సూపర్ సక్సెస్గా కొనసాగుతోంది. స్టార్ సెలబ్రిటీలతో టాక్ షోలు ఒక రేంజ్ లో సందడి చేస్తున్నాయి. హోస్ట్ గా బాలయ్య ఆట…
విద్యార్థులను రాజకీయం చేయవద్దని, విద్యార్థి నాయకుడిగా సమస్యలపై తనకు అవగాహన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ సిద్దిపేటలో…
తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరూ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల…