Author: Shiva Swetha

ఖమ్మం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన

ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ వరద బాధితులంతా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని వెల్లడించారు. మంగళవారం ఖమ్మం రూరల్ కస్నాతండా, వాల్యాతండాలో రాష్ట్ర…

బీఆర్ఎస్‌ నేతల కార్లు ధ్వంసం..

ఖమ్మం జిల్లా బీకే నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్‌రావు కారుపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో బీఆర్‌ఎస్‌ నేతల…

పసికందును ముళ్ల పొదల్లో వదిలేసిన తల్లిదండ్రులు..

కన్న తల్లి కనికరం లేకుండా అప్పుడే పుట్టిన ఆడబిడ్డను పొదల్లోకి విసిరేసింది. పాప ఏడుపు విన్న ఓ ఆటో డ్రైవర్ కు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పసికందు…

మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల వాతావరణ సూచనలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సూచన వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మంగళ,…

మనం సైతం.. ఏపీ, తెలంగాణలకు భారీ విరాళం ప్రకటించారు త్రివిక్రమ్

గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారాయి. వరుణిడి ఉగ్రరూపంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వరదల…

ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న సీఎం రేవంత్‌ రెడ్డి ..

ప్రజలందరికీ అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హృదయాన్ని పిండేసే దృశ్యాలను, గుండెను పిండేసే కష్టాలను స్వయంగా చూశానని చెప్పారు. బాధితుల ముఖాల్లో, ఓ వైపు…

హైదరాబాద్‌లో నీట మునిగిన విల్లాలను ఎమ్మెల్యే సందర్శించారు

హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శంకరపల్లి మండల పరిధిలోని లా ఫలోమా గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలు నీట మునిగాయి. గేటెడ్ కమ్యూనిటీలోని అన్ని బ్లాకులు…

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తం: 432 రైళ్లు రద్దు..

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల రైలు పట్టాలపై…

తెలంగాణ లాసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు..

తెలంగాణ లాసెట్ 2024 అడ్మిషన్లకు సంబంధించి మరో అప్‌డేట్ ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, మొదటి దశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 1న జరగాల్సి ఉండగా,…

ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన..

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వెళ్ళాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ…