Author: Shiva Swetha

కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. పార్టీ నేతల సమావేశంలో తాను చేసిన సాధారణ వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. నిన్నటి పార్టీ…

హైదరాబాద్‌లో 2 గంటల పాటు భారీ వర్షం..

నగరంలో గురువారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి రెండు గంటల పాటు…

దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్..

కోల్‌కతా వైద్యురాలి అత్యాచారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సంచలన ప్రకటన చేసింది. కోల్‌కతా వైద్యురాలి మృతికి…

విజయ్ – హెచ్ వినోద్ సినిమా అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది

తలపతి విజయ్, రాజకీయాలలో వృత్తిని కొనసాగించడానికి సినిమాల నుండి విరామం తీసుకునే ముందు తన 69వ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు హెచ్ వినోద్‌తో జతకట్టబోతున్నాడు. అత్యంత అంచనాలు…

అత్యంత ధనవంతుడు తన ఆరవ వివాహానికి ఒక నెల తర్వాత మరణించాడు

కొన్నేళ్లు బతికినా రాజులా జీవించాలని మనలో చాలా మంది అనుకుంటారు కానీ అందరికీ సాధ్యం కాదు. సంపన్నులను, సెలబ్రిటీలను చూసి జీవితం ఇలాగే ఉండాలి అనుకునే వారు…

సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు 11 రోజుల…

సరిపోదా శనివారం ట్రైలర్‌ విడుదల…

సరిపోదా శనివారం ట్రైలర్ విడుదలైంది. నేచురల్ స్టార్ నాని మరియు ప్రతిభావంతులైన చిత్రనిర్మాత వివేక్ ఆత్రేయ కలయికలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారం ట్రైలర్ విడుదలతో…

మేఘా నిర్లక్ష్యంతో సుంకిశాల కూలిపోయింది.. ఏలేటి మహేశ్వర రెడ్డి

మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే సుంకిశాల ప్రాజెక్టులో ప్రహరీ గోడ కూలిపోయిందని బీజేపీఎల్పీ నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కంపెనీపై క్రిమినల్‌ నిర్లక్ష్యం కింద…

ఆగస్టు 15 సందర్బంగా గోల్కొండ కోటలో రిహార్సల్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం గోల్కొండ కోటలో రిహార్సల్స్. మంగళవారం డీజీపీ జితేందర్, నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ వివిధ శాఖలు, పోలీసు…

సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థినుల కిడ్నాప్, ఒకరిపై అత్యాచారం

బాపట్ల జిల్లా చెరుకుపల్లి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన ఇద్దరు బాలికలు గుంటూరు నగరంలో జూనియర్ ఇంటర్‌లో చేరారు. పట్టాభిపురం చంద్రమౌళీశ్వర అగ్రహారలోని సాంఘిక సంక్షేమ…