విమోచన వేడుకలకు అమిత్షా రావట్లే..
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకావడం లేదు. దీంతో కేంద్రంలోని సీనియర్ మంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని…
Latest Telugu News
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకావడం లేదు. దీంతో కేంద్రంలోని సీనియర్ మంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని…
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్లో తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11 నుంచి అక్కడే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18…
రాష్ట్ర రాజకీయాల్లో హైటెన్షన్ తో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ డైలాగ్ వార్. కౌశిక్రెడ్డిపై దాడి ఘటన నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 13) ఎమ్మెల్యే అరికెపూడి…
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంజౌలి ప్రాంతంలో అక్రమంగా మసీదు నిర్మించారంటూ పలు హిందూ సంస్థలు ధల్లి ప్రాంతంలో రోడ్డెక్కాయి. ఐదంతస్తుల…
హైదరాబాద్లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హుస్సేన్సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో గణేష్…
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయా? అలా అయితే, ఎంత? పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది.. తగ్గితే భారీగా తగ్గుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి, కేంద్రం…
గత కొన్ని రోజులుగా వర్షాలతో సతమతమవుతున్నా హైదరాబాద్ సిటీ వాసులకు స్పల్ప ఊరట, కాలు బయట పెడదామంటే వర్షం. హైదరాబాద్లో నిన్నటి వరకు ఇదే పరిస్థితి. రానున్న…
రాజ్ తరుణ్-లావణ్య కేసు డైలీ సీరియల్ లా కొనసాగుతోంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వాడుకున్నాడని, ఇప్పుడు మాల్వీ మల్హోత్రాతో సహజీవనం…
విద్యార్థులకే మన ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులను నియమించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల…
లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలైయింది. లోన్ యాప్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.…