దుండిగల్లో ఘోరం, చిన్నారి పైనుంచి దూసుకెళ్లిన స్కూల్ బస్సు..
పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లంపేట్లోని ఓక్లా స్కూల్ బస్సు ఓ విద్యార్థినిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహన్విత(5) అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్…
Latest Telugu News
పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లంపేట్లోని ఓక్లా స్కూల్ బస్సు ఓ విద్యార్థినిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహన్విత(5) అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్…
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి సంగారెడ్డిలోని పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. బీహార్కు చెందిన గఫార్ అలీఖాన్ (56) అనే వ్యక్తి…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే, మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా…
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువతిని 20 రోజుల పాటు హోటల్ గదిలో బంధించి లైంగికదాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన…
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే, దామరచర్ల మండలం బత్తులపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు…
హైదరాబాద్లో విస్కీ ఐస్క్రీమ్ల దందా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, జూబ్లీహిల్స్లోని వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్పై జరిపిన దాడుల్లో ఐస్క్రీమ్లో విస్కీ కలిపి అమ్ముతున్నట్లు…
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. వివరాల్లోకి వెళ్తే, రాజానగరం దివాన్ చేరువు జాతీయ రహదారి…
మందు, గంజాయి విక్రయదారులతో పాటు, హైదరాబాద్లో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలకు తెర లేపారు. గోవా నుంచి విమానాల్లో మద్యం బాటిళ్లను తీసుకువస్తుండగా శంషాబాద్ విమానాశ్రయం…
మహబూబ్ నగర్ జల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి తొట్టెల్లో పడి అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులు మరణించారు. ఈ ఘటనలు బుధవారం ఉమ్మడి మహబూబ్…
ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మాయమాటలు చెబుతున్నారని అనుమానించిన గ్రామస్తులు కర్రలు, రాళ్లతో ముగ్గురిపై కిరాతకంగా దాడి చేశారు. ఆ గ్రామం మొత్తం…