పారాసెటమాల్ ట్యాబ్లెట్లలో ప్రాణాంతక వైరస్ ఉందన్న పుకార్లను ఫేక్ న్యూస్ అని అధికారులు కొట్టిపారేశారు
హైదరాబాద్: పారాసిటమాల్ ట్యాబ్లెట్లలో 'మచుపో' అనే ప్రాణాంతక వైరస్ ఉందని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న చిత్రం ఫేక్ న్యూస్గా టీఎస్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…