Category: Foreign Affairs

మోదీతో విభేదిస్తా తప్ప ఆయనంటే ద్వేషం లేదన్న కాంగ్రెస్ అగ్రనేత…

భారత ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఆలోచనా విధానాన్ని విభేదిస్తాను…

అమెరికాలోని డాలస్ లో రాహుల్ పై ప్రశంసలు…

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన పప్పు కాదని, ఉన్నత…

కెన‌డా మరో కీలక నిర్ణయం, భారతీయ విద్యార్థులకు ఆర్థిక కష్టాలు …

కెనడాలో విద్యనభ్యసిస్తూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విదేశీ విద్యార్థుల పట్ల కెన‌డా జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇకపై వారమంతా…

అప్పగించాలా వద్దా అనేది భారత ప్రభుత్వమే తేల్చుకోవాలని వ్యాఖ్య…

విద్యార్థుల ఆందోళనతో పదవికి రాజీనామా చేసి హఠాత్తుగా భారతదేశానికి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇబ్బందులు తప్పేలా లేవు. హసీనా అప్పగింత విషయంలో బంగ్లాదేశ్…

విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించనున్న ఆస్ట్రేలియా, భారతీయ విద్యార్థులపై ప్రభావం..

ఆస్ట్రేలియా 2025కి అంతర్జాతీయ విద్యార్థుల నమోదు సంఖ్యపై అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో, ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయనుంది. 2025 విద్యా…

యెమెన్ తీరంలో పడవ బోల్తా, 13 మంది మృతి, 14 మంది గల్లంతు..

యెమెన్‌ తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం. యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్ తీరంలో వలస పడవ…

పాక్‌లో ఘోర దారుణం, వాహనాలను తనిఖీ చేసి 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు..

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో ఉగ్రవాద ప్రేరిపిత సాయుధులు రెచ్చిపోయారు. ముసాఖైల్ జిల్లాలో వాహనాలను ఆపి మరీ 23 మందిని అన్యాయంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో…

అమెరికాను సంక్షోభం దిశగా నడిపిస్తున్నారంటూ కమలా హారిస్ పై ధ్వజం…

పశ్చిమాసియాలో పరిస్థితులను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను ప్రపంచ…

హసీనాను మాకు అప్పగించండి భారత్ కు బంగ్లా పార్టీ డిమాండ్…

బంగ్లాదేశ్‌లో విద్యార్థులు, ప్రజల నిరసనల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆ దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే,…

ఇరాన్‌లో బస్సు బోల్తా.. 28 మంది యాత్రికులు మృతి..

ఇరాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ నుంచి ఇరాక్‌కు షియా యాత్రికులతో వెళ్తున్న బస్సు సెంట్రల్ ఇరాన్‌లో బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం…