MSSI హైదరాబాద్ చైర్పర్సన్ మీనా గుప్తా (69) కన్నుమూశారు…
హైదరాబాద్: మల్టిపుల్ స్క్లెరోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎంఎస్ఎస్ఐ)-హైదరాబాద్ చాప్టర్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ మీనా గుప్తా కొంతకాలంగా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 69.మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS)…