Category: General

మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం..

మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మద్యం విక్రయాల్లో దక్షిణ భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీకి చెందిన…

తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక…

ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ…

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 18 లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు కలకలం సృష్టించాయి. పలుచోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడ…

రెండు హైదరాబాద్- చెన్నై ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు…

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది విమానాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్…

ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్‌లోని శివాలయం సమీపంలోని బట్టాల్ వద్ద ఈరోజు ఉదయం 7 గంటలకు ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు,…

హైదరాబాద్ అబిడ్స్‌లోని బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్ర‌మాదం…

హైదరాబాద్, అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మయూర్ క్రేకర్స్ షాపులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో.. ఒక్కసారిగా క్రేకర్స్ కాలుతూ. చెల్లా చెదురుగా ఎగిరాయి.…

భాగ్యనగరంలో నెల రోజులు ఆంక్షలు..

హైదరాబాద్ లో నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తూ నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని…

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసుల దాడులు…

జన్వాడ ఫాంహౌస్ పై దాడులు జరిగిన అనంతరం రాజ్ పాకాల పరారీలో ఉన్నారని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ లో పార్టీ నిర్వహించారని, 7…

ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి

పోలీసు మాన్యువల్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. 10 మంది వ్యక్తులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని తేలింది మరియు…

ఝార్ఖండ్‌ ఎన్నికల బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీ..

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్‌ ఎన్నికలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక‌య్యారు. వచ్చే నెలలో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ధోనీ సొంత రాష్ట్రం…