Category: General

నేటి నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ బోర్డు ఎగ్జామ్స్ ఈరోజు (మార్చ్ 1) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు…

ఢిల్లీలో భారీ వర్షం..

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి…

విరిగిపడ్డ మంచు కొండ .. 47 మంది గల్లంతు..

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాలో మంచు కొండ విరిగిపడిన ఘటనలో 57మంది కార్మికులు కొండ కింద చిక్కుకుపోయారు. వీరిలో…

ఢిల్లీలో కమ్ముకున్న మేఘాలు..

ఉత్తర భారత్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో…

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం…

తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ చేయనున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు…

జిల్లా కోర్టు నోటీసులపై హైకోర్టుకు వెళ్లిన కేసీఆర్, హరీశ్ రావు…

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం…

బాలుడి ప్రాణాలు తీసిన లిఫ్ట్..

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి చెందాడు. నీలోఫర్ ఆసపత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల ఆర్నవ్ తుది…

రేపు ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌రుగుతాయ‌ని క‌మిష‌న్ స్ప‌ష్టీక‌ర‌ణ‌…

రేపు జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వహణపై ఏపీపీఎస్‌సీ క్లారిటీ ఇచ్చింది. రేపు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, పరీక్షల వాయిదాపై సోషల్ మీడియాలో జరుగుతున్న…

శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు…

మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26న శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీశైలం మల్లన్న బ్రహోత్సవానికి రావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ కమిటీ ఆహ్వానించింది.…

కనగల్ కస్తుర్భా హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…

నల్గొండ జిల్లా కలెక్టర్ కస్తూర్భా గాంధీ విద్యార్థినులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధిస్తే విమానం ఎక్కిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ,…