Category: General

తెలంగాణ నూతన సీఎస్ గా కె. రామకృష్ణారావు…

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్య కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల…

సీఎస్ శాంతి కుమారికి సీఎం రేవంత్ కీలక పదవి…

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారికి కొత్త బాధ్యతలు అప్పగించారు. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్…

Breaking Telugu News: 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు..

News5am, Breaking Telugu News(28-04-2025): ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో, భారీ…

Breaking Telugu News: వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ…

News5am, Breaking Telugu News(28-04-2025): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేసవి రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి జూలై 15 వరకు…

హైద‌రాబాద్‌లో న‌లుగురు పాకిస్థానీల‌కు నోటీసులు…

భారత ప్రభుత్వం పహల్గామ్ ఘటన నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్థానీలపై కఠిన చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు, రాష్ట్రాల్లో పోలీసులు…

హైదరాబాద్‌లో దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన భవనం …

హైద‌రాబాద్‌లో కొత్త గుర్తింపు తెచ్చేలా సాస్ క్రౌన్ పేరిట 57 అంతస్తులతో అతి ఎత్తైన భవంతి నిర్మాణం జరుగుతోంది. కోకాపేట్‌లో 4.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ…

పీజీఈసెట్​కు 7,706 అప్లికేషన్లు..

ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఇతర కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్​కు గురువారం నాటికి 7,706 దరఖాస్తులు వచ్చాయని పీజీఈసెట్​కు కన్వీనర్ అరుణకుమారి ఒక ప్రకటనలో…

తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు..

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వేడిగాలులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈరోజు వేడిగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ…

Breaking News Telugu: బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్‌: మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసు…

News5am, Breaking News Telugu News (24/04/2025): హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై స్పందిస్తూ తెలంగాణ హైకోర్టు మెట్రో ఎండీకి…