తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి..
తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. పండుగ ప్రారంభమైన పది రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు…
Latest Telugu News
తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. పండుగ ప్రారంభమైన పది రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు…
రాష్ట్రంలో నెలకొన్న భిన్నమైన వాతావరణంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఉదయం సూర్యుడు ప్రకాశిస్తే, సాయంత్రం వర్షం కురుస్తుంది. వెంటనే విపరీతమైన చలి ఉంటుంది. రాత్రి వేళల్లో ఎండ…
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు…
తెలుగు రాష్ట్రాల్లో పండుగలంటే చాలు గుర్తొచ్చేది చుక్క, ముక్క. ఈ రెండు లేకుండా తెలంగాణలో ఏ పండుగలు జరగవు. ఇందులో భాగంగా దసరా పండుగ సీజన్ ప్రారంభం…
నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం.2 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు శంకుస్థాపన చేస్తారు.…
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వచ్చిన వీరు తిరుమలలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 7వ…
అనధికారికంగా దాదాపు కోటిన్నర జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరం నిర్మానుష్యంగా మారిపోయింది. దసరా పండుగకు గాను ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లడంతో నగరంలోని రహదారులు బోసిపోతున్నాయి. పండుగ…
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 14 నుంచి టీజీపీఎస్సీ వెబ్ సైట్లో అందుబాటులోకి రానున్నాయి. https://www.tspsc.gov.in లో హాల్ టికెట్లు…
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కల నేటితో నెరవేరనుంది. తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇవాళ నియామక పత్రాలు…
సినీ హీరో నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. పరువు నష్టం దావా కేసులో నాగార్జున తన స్టేట్మెంట్ ఇచ్చేందుకు న్యాయస్థానానికి రానున్నారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల…