Category: General

రాష్ట్రంలో మళ్లీ 2 రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 20, 21 తేదీల్లో తెలంగాణలోని పలు…

ఈసారి ఎంత ధర పలుకుతుందనే ఉత్కంఠకు తెరపడింది..

ఈసారి ధర ఎంత ఉంటుందన్న ఉత్కంఠ వీడింది. కొలను శంకర్ రెడ్డికి బాలాపూర్ లడ్డూ లభించింది. వేలంలో కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేశుడి లడ్డూ రూ.…

పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో, నడి రోడ్డులో శవంలా ప్రాంక్స్, అరెస్ట్ చేసిన పోలీసులు..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంత మంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే స్టార్‌గా…

గంగమ్మ ఒడికి చేరుకుంటున్న గణనాథులు..

తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 17న నిమ‌జ్జ‌నం వేడుకలతో ముగియ‌నున్నాయి. గణనాథులు…

ఆధార్ అప్డేట్కు ఇవాళే లాస్ట్ డేట్..

ఆధార్ కార్డు, అది లేకుండా ఏదీ పనిచేయదు. అది మనకు గుర్తింపుగా పనిచేస్తుంది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, విద్యాసంస్థల్లో చేరాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, ప్రభుత్వం ఇచ్చే ప్రజా…

టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ మృతి..

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ నిన్న (శుక్రవారం) రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో కూకట్‌పల్లి…

ఈ నెల 17న హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు..

తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 17న నిమ‌జ్జ‌నం వేడుకలతో ముగియ‌నున్నాయి. ఈ…

రెండు రోజులుగా కేదార్‌నాథ్‌లోనే చిక్కుకున్న యాత్రికులు..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11 నుంచి అక్కడే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18…

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వ్యాపారవేత్త అరుణ్‌ పిళ్లైకి బెయిల్‌..

సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ బెయిల్‌ మంజూరు…

భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ…

గోదావరి నది తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం సమీపంలో వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న…