Category: General

కవలలుగా భూమి మీదికి వచ్చి, కలిసే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు..

కవలలుగా పుట్టి భూమి మీదికి వచ్చారు. కవలలుగా కలిసే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా రూరల్‌…

నేటి నుంచి మేడిగడ్డ- అన్నారం-సుందిళ్ల డ్యామ్‌ల విచారణ ప్రారంభం..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డ్యామ్‌లకు సంబంధించి నేటి నుంచి విచారణ ప్రారంభమైంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, సీనియర్ అధికారులు,…

ధాబాలో ఫ్రెండ్స్‌తో చిల్‌ అవుతున్న ధోనీ..పిక్స్ వైరల్..

మహేంద్ర సింగ్ ధోని అంటే క్రికెట్ అభిమానులకు ఎనలేని ప్రేమ, ఎందరో అభిమానులను తన ఆట ప్రదర్శనతో సొంతం చేసుకున్నాడు. ధోనీ 2021లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు…

ఆరుగురు ఐఏఎస్ ల బదిలీ.. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలి…

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉత్తర్వులు…

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో స్లైడింగ్‌ లాసెట్‌, ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించారు.

తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు బ్రాంచ్ మార్చుకునేందుకు నేటి నుంచి స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే కాలేజీల్లో చేరి, కన్వీనర్ కోటాలో ఈఏపీ సెట్…

రేపు (21న) భారత్ బంద్ ఎందుకు?

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పుకు నిరసనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి రేపు (ఆగస్టు 21) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. రాజస్థాన్‌లోని ఎస్సీ,…

మంగళవారం అత్యంత బాధాకరమైన ప్రమాదం..

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. బాగేశ్వరం వెళ్తున్న భక్తుల ఆటో వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి…

హుస్సేన్ సాగర్ కు భారీగా వరద.. దిగువకు నీటి విడుదల..

జంటనగరాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ట్యాంక్…

ఏసీ యూనిట్ మీద పడడంతో యువకుడు మృతి…

మృతువు ఎప్పుడు ఎక్కడనుంచి దూసుకొస్తుందో పసిగట్టలేం.ఈ విషాద ఘటన న్యూఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇంటి బయట మాట్లాడుతున్న 18 ఏళ్ల యువకుడిపై రెండో అంతస్తు…

తెలంగాణలో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు..

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో జనజీవనం స్తంభించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి కుండపోత వర్షం కురవడంతో…