Category: Political

సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు 11 రోజుల…

టీపీసీసీ నూతన సారధి నియామకంపై పార్టీ అధిష్ఠానం కసరత్తు…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధినేతను నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుండగా తాను మరోసారి రేసులో ఉన్నట్లు మహబూబ్ నగర్ ఎంపీ పోరిక బలరాం…

మేఘా నిర్లక్ష్యంతో సుంకిశాల కూలిపోయింది.. ఏలేటి మహేశ్వర రెడ్డి

మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే సుంకిశాల ప్రాజెక్టులో ప్రహరీ గోడ కూలిపోయిందని బీజేపీఎల్పీ నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కంపెనీపై క్రిమినల్‌ నిర్లక్ష్యం కింద…

రేపే మూడో విడత రైతు రుణమాఫీ…

ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీకి సిద్ధమైంది. ఇప్పటికే మొదటి దశలో రూ. లక్ష,…

కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం..

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ఇక్కడ అన్ని ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర యూనిట్…

నేటితో ముగియనున్న రేవంత్ రెడ్డి విదేశీ టూర్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పెట్టుబడుల కొరకు విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. రేపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు…

రూ.30 కోట్లతో ఖమ్మం ఖిల్లాపై రోప్ వే

రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని నిధులు వెచ్చించేందుకైనా సిద్ధంగా ఉందన్నారు.…

విశాఖపట్టణం స్థానిక ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కూటమి ప్రభుత్వం దూరం…

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల ఉప ఎన్నికకు సంబంధించి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల…

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ తనిఖీలు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై చంద్రబాబు సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి జోగి రమేష్…

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి గడ్డుకాలం..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో 15.30 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. దేశ…