Category: Political

మంత్రి పదవి కోసం అభిమానుల పాదయాత్ర

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చండూరు మండలం శిర్డేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త, అభిమాని లింగోజు…

హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ |కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్…

ఆర్టీసీ అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కార్మిక సంఘం పునరుద్ధరణ, పీఆర్సీ బకాయిలు, ఆర్టీసీలో ఖాళీల గురించి మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అయితే సీపీఐ ఎమ్మెల్యే…

బీజేపీకి రాష్ట్ర ప్రజలు బుద్ది చెబుతారు అంటున్న కేటీఆర్

కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమైన విషయం అని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రానికి, నిధులు కేటాయించని…

బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారు…

బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై సభలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు…

అసెంబ్లీ సమావేశంలో, లాస్య నందితకు నివాళులర్పించారు

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు దాదాపు 7 నుంచి 10 రోజుల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల ప్రారంభంలో కంటోన్మెంట్…

ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు…

శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇలాంటి తీర్మానం ఒకటి ప్రవేశపెట్టాల్సి వస్తుందని…

ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిసిన తెలంగాణ సీఎం

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఈరోజు (జూలై 22) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీప్దాస్ మున్షీ నేతృత్వంలో సీఎం రేవంత్, డిప్యూటీ…

ఢిల్లీ పర్యటనలో మాజీ మంత్రి కేటీఆర్‌….

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితను కేటీఆర్ ఈరోజు కలవనున్నారు. ఢిల్లీ మద్యం…

అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్

ఏపీ అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. జగన్ సహా ఎమ్మెల్యేలంతా నల్ల కండువాలు…

నెహ్రూ తర్వాత.. ఆ గౌరవం ప్రధాని మోదీకే దక్కుతుంది

నెహ్రు తర్వాత వరుసగా మూడోసారి దేశానికి ప్రధాని అయిన ఘనత మోదీ గారు సాధించారు అని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీపై దేశ…