Category: Political

నేడు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ సొంతమైన డీసీసీబీ…

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. 13 స్థానాలు గెలుచుకుని…

ఎమ్మెల్సీ కవితకు మరోసారి త్రీవ అస్వస్థత , ఎయిమ్స్ కి తరలించిన అధికారులు…

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంగతి తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు…

తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్‌..

తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్తగా స్థాపించిన తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’…

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి…

ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ రాజర్షి…

విచారణ జరిపిన జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం…

ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని…

రుణమాఫీ కానీవారికీ , ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది..

తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇటీవలే తెలంగాణలో కాంగ్రెస్…

బ్రిటన్‌లో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి కోరిన జగన్…

బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగాయి.…

నేటి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్

నేటి (బుధవారం) నుంచి బీజేపీ నమోదు ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌లోని క్లాసిక్‌ గార్డెన్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్య…

45 ఏళ్ల తర్వాత తొలిసారి పోలెండ్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ దేశమైన పోలాండ్ పర్యటనకు బయలుదేరారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే,…

ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యుత్ విధానం, అధికారులతో సీఎం. చంద్రబాబు సమీక్ష

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 పేరిట నూతన…