తెలంగాణను బుల్డోజర్ రాష్ట్రంగా మార్చొద్దు…
యూపీ తరహాలో తెలంగాణను బుల్డోజర్ రాష్ట్రంగా మార్చొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుంచి లేఖ అందుకున్నారు.…
Latest Telugu News
యూపీ తరహాలో తెలంగాణను బుల్డోజర్ రాష్ట్రంగా మార్చొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుంచి లేఖ అందుకున్నారు.…
ఎంఐఎంను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యత్వ నమోదుకు పిలుపునిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వంలో రైతులకు న్యాయం…
భారత న్యాయ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవం, పూర్తి నమ్మకం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా న్యాయ ప్రక్రియపై తనకు గట్టి నమ్మకం…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడు రోజుల పర్యటన విజయవంతమైంది. గురువారం ఉదయం 10 గంటలకు జనగామ కలెక్టరేట్కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ రిజ్వాన్బాషా…
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తనను ఆదరించిన పిఠాపురం నియోజకవర్గం మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక కానుక ఇవ్వనున్నారు.…
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు రాజీనామాకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. ఆగస్టు 15 నాటికి…
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె ఢిల్లీలోని తీహార్ జైలులో దాదాపు ఐదున్నర నెలలు గడిపారు. నిన్న…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫాంహౌస్కు వెళ్ళారు. బెయిల్పై…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి…
ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. పోలవరంపై ఇప్పటికే…