Category: Sports

18 ఏళ్ల‌కే వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచిన గుకేశ్‌…

భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విష‌యం తెలిసిందే. చెన్నైకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించి గుకేశ్…

హ్యాట్రిక్ సెంచ‌రీల‌తో తిల‌క్ వ‌ర్మ రికార్డ్‌!..

టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ తన ప్రతిభతో మరో సంచలనం నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేసి, ఈ ఫీట్…

దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం..

జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో భారత్ దక్షిణాఫ్రికాపై 135 పరుగుల తేడాతో గెలిచింది. 284 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీ జట్టు 18.2…

ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఒక్కసారిగా పిడుగుపాటు

ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో మెరుపు దాడి జరిగింది. దీంతో ఓ క్రీడాకారుడు చనిపోయాడు. రిఫరీతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రిఫరీని…

పాకిస్థాన్ రికార్డును సమం చేసిన భారత్…

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత జట్టు మరోసారి అదరగొట్టింది. ఆదివారం రాత్రి గ్వాలియర్‌లోని న్యూ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి…

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా…

కాన్పూర్ వేదిక‌గా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. నిన్న రాత్రి వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ కొంచెం ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. ఇక మొద‌ట‌ టాస్‌ గెలిచిన…

సౌతాఫ్రికాపై వ‌న్డే సిరీస్ కైవ‌సం చేసుకున్న ఆఫ్ఘనిస్థాన్ …

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు సంచ‌ల‌నం సృష్టించింది. తమ అద్భుతమైన ప్రదర్శనతో బ‌ల‌మైన సౌతాఫ్రికాను ఓడించి వ‌న్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐకానిక్ షార్జా వేదికగా స్టేడియంలో జ‌రిగిన…

ఘ‌నంగా పారిస్ పారాలింపిక్స్ ముగింపు వేడుక‌లు…

ఆగస్టు 28న పారిస్‌లో ప్రారంభమైన పారాలింపిక్‌ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఈ వేడుకలో ఆర్చర్ హర్విందర్ సింగ్, అథ్లెట్ ప్రీతి పాల్ భారత పతాకధారులుగా వ్యవహరించారు. ఇక…

పారిస్‌ పారాలింపిక్స్‌లో అద్భుత‌ ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్న భార‌త అథ్లెట్లు…

పారిస్‌లో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్నారు. ప‌త‌కాల పంట పండిస్తున్నారు. ఇటీవల జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో ఆర్చర్…

మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ35 కేట‌గిరీలో కాంస్యం…

పారిస్‌లో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త పారా స్ప్రింట‌ర్ ప్రీతి పాల్ రికార్డు సృష్టించింది. మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ35 కేట‌గిరీలో కాంస్య ప‌త‌కం గెలుచుకుంది. 100మీటర్ల టీ35…