Category: Sports

పారిస్‌ పారాలింపిక్స్‌లో అద్భుత‌ ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్న భార‌త అథ్లెట్లు…

పారిస్‌లో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్నారు. ప‌త‌కాల పంట పండిస్తున్నారు. ఇటీవల జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో ఆర్చర్…

మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ35 కేట‌గిరీలో కాంస్యం…

పారిస్‌లో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త పారా స్ప్రింట‌ర్ ప్రీతి పాల్ రికార్డు సృష్టించింది. మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ35 కేట‌గిరీలో కాంస్య ప‌త‌కం గెలుచుకుంది. 100మీటర్ల టీ35…

పారాలింపిక్స్‌లో బోణి కొట్టిన భారత్, అవనికి గోల్డ్‌, మోనాకు కాంస్యం…

పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. పారాలింపిక్స్‌లో ఈవెంట్లో భాగంగా భారత్‌కు చెందిన ఇద్దరు మహిళా పారా షూటర్‌లు అవని లెఖారా, మోనా అగర్వాల్‌ చెరో పతకం…

ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్ 2024..

పారాలింపిక్స్-2024 విశ్వ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పారిస్‌ వేదికగా అంగరంగ వైభవంగా మరో విశ్వ క్రీడలు మొదలయ్యాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పారాలింపిక్స్‌-2024ను…

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్ గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు జై షా నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నాలుగు సంవత్సరాలుగా ఐసీసీ చైర్మన్ గా కొనసాగిన గ్రెగ్ బార్…

మహిళల టీ20 ప్రపంచకప్‌కు, భారత జట్టు ఇదే..

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగనుంది. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచ…

పోరాటం ఇప్పుడే మొదలైంది.. వినేశ్

ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కు స్వర్ణ పతకం లభించింది. కానీ ఈ పతకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రదానం చేయలేదు. వినేష్ స్వగ్రామమైన…

ఇటీవ‌ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన శిఖ‌ర్ ధావ‌న్‌…

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు గ‌బ్బ‌ర్ ప్ర‌క‌టించాడు. అతను ఒక దశాబ్దం…

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్..

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ శనివారం, ఆగస్టు 24న దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.…

మరోసారి మెరిసిన నీరజ్ చోప్రా, లుసానె డైమండ్ లీగ్‌లో రెండో స్థానం..

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌ లో రజత పతాకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన లుసానే డైమండ్ లీగ్‌లో…