Category: Sports

రిటైర్మెంట్ పై వినేశ్ ఫోగట్, మనసు మార్చుకుందా?

ప్యారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేశ్ ఫొగాట్ సీఏఎస్‌ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఒలింపిక్స్‌…

వినేష్ ఫోగాట్ పతకాల నిరీక్షణ కొనసాగుతోంది, తీర్పు ఆగస్టు 16 వరకు వాయిదా పడింది

పారిస్ ఒలింపిక్స్: వినేష్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) ఈ అంశంపై…

స్వదేశానికి చేరుకున్న హాకీ జట్టు, ఘన స్వాగతం పలికిన భారత్ అభిమానులు…

పారిస్‌ ఒలింపిక్స్‌లో 2024 లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టి కాంస్య పతకం సాధించి సగర్వంగా స్వదేశానికి చేరుకుంది.. శనివారం ఉదయం భారత హాకీ జట్టు…

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపు…

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించాడు. భారత్‌కు ఇది ఆరో పతకం. నిన్న జరిగిన 57…

వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు, నేడు విచారణ జరపనున్న ఆర్బిట్రేషన్ కోర్టు..

ప్యారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేశ్ ఫొగాట్ సీఏఎస్‌ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…

భారత హాకీ జట్టు దేశానికి కాంస్య పతకం సాధించింది

భారత హాకీ జట్టు అనూహ్యమైన పనిని చేసి మూడో స్థానాన్ని కైవసం చేసుకొని, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో కాంస్య పతకాన్ని అందించింది. గురువారం వైవ్స్ డి…

నీరజ్ చోప్రా జావెలిన్ రజతం

నీరజ్ చోప్రా జావెలిన్ రజతం, ఒలింపిక్ రికార్డ్‌తో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణం గెలుచుకున్నాడు. సంక్షిప్తంగా భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా వ్యక్తిగత క్రీడలలో రెండు…

స్వదేశానికి చేరుకున్న మను బాకర్‌, ఘన స్వాగతం పలికిన భారత్ అభిమానులు…

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో సంచలనం సృష్టించిన షూటర్ మను బాకర్‌ తన స్వదేశానికి చేరుకున్నారు. ఇటీవలే ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మను బాకర్‌ కి…

రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పిన వినేష్ ఫోగట్, మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను…

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేష్ ఫోగట్ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు వినేశ్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. గురువారం ఉదయం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.…

100 గ్రాములు అధికంగా బరువు ఉండటంతో అనర్హత వేటు…

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 50 కిలోల విభాగంలో ఫొగాట్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే బరువు పెరిగినట్లు తేలడంతో పతకంపై ఆశలు గల్లంతయ్యాయి. ఆమెపై…