Tag: ANdhrapradesh

SIPB Four Mega Projects: ఏపీలో ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి రూ.20,216 కోట్ల పెట్టుబడులు..

SIPB Four Mega Projects: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శనంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా సాగుతోంది. తాజాగా రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (SIPB) తొమ్మిదవ…

Latest Telugu News: ఏపీకి ముందుగానే నైరుతి రుతుపవనాలు..

News5am, Latest Telugu Weather News (21-05-2025): రైతులకు శుభవార్త. ఈసారి నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను సాధారణ కాలానికి ముందు చేరుకోనున్నాయని సమాచారం. కేరళ తీరాన్ని కూడా…

విభజన సమస్యలపై చర్చిస్తున్న అధికారుల కమిటీ…

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ…

ఏపీకి నేడు కేంద్ర బృందం రాక..

భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల పంట ముంపునకు గురైంది.…

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద ప్రవాహం..

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరుకు మళ్లీ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నిన్న బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ, ఈరోజు వరద…

తెలుగు రాష్టాలకు భారీ విరాళం ప్రకటించిన రెబల్ స్టార్ ప్రభాస్..

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహించాయి.…

తెలుగు రాష్టాలకు ఎన్టీఆర్ భారీ విరాళం…

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి.…

అచ్యుతాపురంలో ఘోర ప్రమాదం, 17కి చేరిన మృతుల సంఖ్య…

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌’లో బుధవారం మధ్యాహ్నం 2:15…

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు…

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి,…

ఏ.పి లో ప్రతి నెల ఒకటో తేదీన “పేదల సేవ”.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి…