డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారి మోదీని కలిసిన పవన్…
ప్రధాని మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటి ముగిసింది. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో వీరి సమావేశం దాదాపు అరగంట సేపు కొనసాగింది. ఏపీకి…
Latest Telugu News
ప్రధాని మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటి ముగిసింది. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో వీరి సమావేశం దాదాపు అరగంట సేపు కొనసాగింది. ఏపీకి…
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండు రాష్ట్రాల్లోనూ తొలి ట్రెండ్స్లో బీజేపీ కూటమి పుంజుకుంది. ప్రత్యర్థి పార్టీల కంటే బీజేపీ, దాని మిత్రపక్షాలకే ఎక్కువ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరీహవాక ప్రాంతాల్లోని బస్తీలలో బస చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు…
ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ప్రధాని ప్రస్తుతం ఝార్ఖండ్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన ప్రచారం, ఇతర…
హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద బీజేపీ భారీ ధర్నా నిర్వహించనుంది. మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ ఇందిరాపార్కు వద్ద నిరసనకు…
మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…
అక్టోబర్ 16న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ మెజార్టీ సీట్లు దక్కించుకుంది. ఒమర్ అబ్దుల్లానే…
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్పై 6,015…
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. దీనిలో భాగంగా నాందేడ్ చేరుకున్న ఆయనకు బీజేపీ నేత అశోక్ చవాన్ స్వాగతం పలికారు.…
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలుండగా 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం…