Tag: Congressgovernment

Annaram Barrage: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెర తీశారా…

Annaram Barrage: మేడిగడ్డ తర్వాత ఇప్పుడు అన్నారం బ్యారేజీని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో, బ్యారేజీ కింద భారీ యంత్రాలతో…

Ktr Criticized Cm Revanth Reddy: నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేమిటి…

Ktr Criticized Cm Revanth Reddy: మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మార్పు…

Harish Rao Slams Congress Farmer Issues: రేవంత్‌రెడ్డి వచ్చాక రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు..

Harish Rao Slams Congress Farmer Issues: రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు రైతు భరోసా ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు.…

Home Guards Salary: హోంగార్డులందరికీ రైజింగ్‌డే శుభాకాంక్షలు..

Home Guards Salary: మాజీ మంత్రి హరీష్‌రావు హోంగార్డులకు రైజింగ్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాభద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విపత్తు నిర్వహణలో వారి సేవలు ఎంతో విలువైనవని అన్నారు.…

K Kavitha Arrested: జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..

K Kavitha Arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కామారెడ్డిలో పర్యటిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆమె నేతృత్వంలో రైలు…

Karnataka CM Siddaramaiah: మీడియా ప్రశ్నకు సిద్ధరామయ్య రుసరుసలు…

Karnataka CM Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకోబోతుండటంతో, సీఎం మార్పు అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా సిద్ధరామయ్య…

Ktr Slams Cm Revanth Reddy: “రోమ్ తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుంది సీఎం తీరు”, కేటీఆర్ సెటైర్…

Ktr Slams Cm Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా భవిష్యత్…

రైతు రుణమాఫీ రెండో విడత…

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీకి సిద్ధమైంది. రెండో విడత రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉన్న సంగతి…

తెలంగాణ బడ్జెట్ 2024 మొత్తం కేటాంపులు ఇవే..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రూ.57,112 కోట్లు…