Tag: Devotees

Venkateswara Swamy Temple Stampade: కాశీబుగ్గ ఆలయంలో 10కి చేరిన మృతులు…

Venkateswara Swamy Temple Stampade: ఆంధ్రప్రదేశ్‌లోని కాశీబుగ్గలో విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది భక్తులు మృతి…

karthika masam pujas begin: ఇవాళ్టి (అక్టోబర్ 22) నుంచి రాజన్న సన్నిధిలో కార్తీక పూజలు ..

karthika masam pujas begin: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం వేడుకలు బుధవారం ప్రారంభమవుతున్నాయి. నెలరోజుల పాటు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతి…

Pydithalli Ammavaru Sirimanotsavam: నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం…

Pydithalli Ammavaru Sirimanotsavam: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నేడు జరగనున్న సిరిమానోత్సవం కోసం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక…

Indrakeeladri Dasara Utsav 2025: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

Indrakeeladri Dasara Utsav 2025: విజయవాడ ఇంద్రకీలాద్రిపై 2025 దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అర్ధరాత్రి…

Hyderabad metro special trains: హైదరాబాద్ మెట్రో నాన్ స్టాప్ సర్వీసులు..

Hyderabad metro special trains: హైదరాబాద్ నగరం గణేశ నిమజ్జన శోభాయాత్రతో సందడి చేయనుంది. 2025 సెప్టెంబర్ 6వ తేదీ శనివారం సాయంత్రం నుంచి నగరంలోని ట్యాంక్…

TTD: క్రమంగా పెరుగుతోన్న భక్తుల తాకిడి..

TTD: 1950కి ముందు తిరుమలలో స్వామి దర్శనానికి కొద్దిమంది మాత్రమే వచ్చేవారు. 1943లో మొదటి ఘాట్ రోడ్‌, 1979లో రెండో ఘాట్ రోడ్‌ నిర్మించడంతో భక్తుల సంఖ్య…

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి దర్శనాలు నేటి అర్ధరాత్రి వరకే..

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం కోసం పోలీసులు పూర్తి ప్రణాళిక సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం 1:30 లోపే నిమజ్జనం పూర్తిచేయాలని నిర్ణయించారు. భక్తుల…

Krishna Janmashtami: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో రాధా-కృష్ణుల మనోహరమైన రూపం..

Krishna Janmashtami: దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇస్కాన్ ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్…

నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులతో కలియుగ వైకుంఠం కిక్కిరిసిపోయింది. దీని కారణంగా,…

కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయాలో భక్తుల సందడి..

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేక…