ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు నివాళులర్పించారు…
విజయవాడ: నందమూరి తారకరావు (ఎన్టీఆర్) వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులర్పించారు.…