Month: July 2024

బాగా కడిగి నానబెట్టిన బియ్యం నీటితో చర్మసౌందర్యం

ప్రతి ఒక్కరి ఇళ్లలో అన్నం ప్రధానమైన ఆహారం. అన్నం తినడం వల్ల శరీరానికి బలం చేకూరడమే కాదు, బియ్యం కడిగిన నీటిలో కూడా లెక్కలేనన్ని పోషకాలు ఉంటాయని…

శ్రీలంకతో ఇండియా తొలి టీ20 నేడు

పల్లెకెలె: కొత్త కోచ్, కొత్త కెప్టెన్ సారథ్యంలో టీ20 ప్రపంచ చాంపియన్ భారత్ ఈ ఫార్మాట్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్ లో…

మల్కల్‌లో జపాన్ విద్యార్థుల సందర్శన

గద్వాల్ జిల్లా మల్కల్ నాగర్ దొడ్డి గ్రామంలో జపాన్ కు చెందిన జపాన్ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం పర్యటన ప్రారంభించారు. స్పీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ…

మద్యం ప్రియులకు షాక్, ఆది, సోమవారం హైదరాబాద్ లో వైన్స్ షాపులు బంద్..

ఆషాఢ మాసం ప్రారంభం నుంచి నగర వ్యాప్తంగా బోనాల పండగ సందడి నెలకొన్న విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ బోనాలు దృష్టిలో పెట్టుకొని ఆది, సోమవారాల్లో వైన్స్…

కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయింది…

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి మాజీ సీఎం కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.…

బంగ్లాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టు..

మహిళల టీ20 ఆసియ కప్ రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ ని చిత్తుగా ఓడించింది. వరుస విజయాలతో…

రాష్ట్రాలు ఒప్పుకుంటే వెంటనే జీఎస్‌‌‌‌టీ కిందికి పెట్రోల్‌‌‌‌, డీజిల్

న్యూఢిల్లీ: పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు జీఎస్టీ చట్టంలో నిబంధనలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ఇది జరగాలంటే జీఎస్టీ కౌన్సిల్‌లో…

ఇంట్లో గంజాయి సాగు..! తండ్రీ కొడుకుల అరెస్ట్

ఇంటి వద్ద గంజాయి సాగు ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు చరమగీతం పడాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్న సంగతి…

దొంగ ఏడుపులు, నంగిమాటలు వద్దు… ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా!

ఎన్నికల తర్వాత ఏపీలో 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ ఆరోపిస్తుంటే.. చనిపోయిన వారి పేర్లను ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా జగన్…