Month: August 2024

రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు..

బైక్‌పై వెళుతూ తండ్రి మృతి చెందగా, కూతురికి తీవ్ర గాయాలైన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు బైక్‌ను…

ఉచిత కూరగాయలు… ఎక్కడంటే..?

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో కూరగాయలు ఉచితంగా లభిస్తే ఎవరైనా వదులుకుంటారా, దుకాణాలపై దూకుతారా? పెదపడల్లి జిల్లాలో ఇలాంటి…

కేరళ ఎక్స్‌ప్రెస్ కు తప్పిన పెనుప్రమాదం..

ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో కేరళ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కేరళ ఎక్స్‌ప్రెస్ తిరువనంత పురం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పాపటపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ…

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు…

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 187.40 పాయింట్లు లేదా 0.75 శాతం పెరిగి 25010.60 వద్ద ముగిసింది. కాగా, సెన్సెక్స్ 611.90…

రాష్టంలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించండి: కేటీఆర్‌

వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాల విష జ్వరాలు వస్తాయి. ఈ మేరకు తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.…

పెన్సిల్ ముక్క పై కేవలం 8 మిల్లీమీటర్ల శ్రీ కృష్ణ పరమాత్మ రూపం…

నేడు ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణుని జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శ్రీకృష్ణుని ఆలయాలకు చేరుకున్న కృష్ణభక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా…

సీఎం రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారన్న నారాయణ…

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయణ తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన హైడ్రా చేస్తున్న‌ ప‌ని భేష్ అని కొనియాడారు. నగరంలో చెరువులు, నాలాలు…

యెమెన్ తీరంలో పడవ బోల్తా, 13 మంది మృతి, 14 మంది గల్లంతు..

యెమెన్‌ తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం. యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్ తీరంలో వలస పడవ…

నారా రోహిత్ సుందరకాండ టీజర్

నారా రోహిత్ యొక్క ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం, సుందరకాండ, నటుడి హాస్యం మరియు కామిక్ టైమింగ్‌ను ప్రదర్శిస్తూ, సరదాగా నిండిన టీజర్‌ను ఆవిష్కరించింది. నూతన దర్శకుడు వెంకటేష్…

పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసమే అంటున్న హోంమంత్రి అమిత్ షా…

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో…