రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు..
బైక్పై వెళుతూ తండ్రి మృతి చెందగా, కూతురికి తీవ్ర గాయాలైన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు బైక్ను…
Latest Telugu News
బైక్పై వెళుతూ తండ్రి మృతి చెందగా, కూతురికి తీవ్ర గాయాలైన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు బైక్ను…
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో కూరగాయలు ఉచితంగా లభిస్తే ఎవరైనా వదులుకుంటారా, దుకాణాలపై దూకుతారా? పెదపడల్లి జిల్లాలో ఇలాంటి…
ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో కేరళ ఎక్స్ప్రెస్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కేరళ ఎక్స్ప్రెస్ తిరువనంత పురం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పాపటపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఈ…
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 187.40 పాయింట్లు లేదా 0.75 శాతం పెరిగి 25010.60 వద్ద ముగిసింది. కాగా, సెన్సెక్స్ 611.90…
వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాల విష జ్వరాలు వస్తాయి. ఈ మేరకు తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.…
నేడు ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణుని జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శ్రీకృష్ణుని ఆలయాలకు చేరుకున్న కృష్ణభక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా…
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా చేస్తున్న పని భేష్ అని కొనియాడారు. నగరంలో చెరువులు, నాలాలు…
యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం. యెమెన్లోని తైజ్ ప్రావిన్స్ తీరంలో వలస పడవ…
కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో…