Month: October 2024

తిరుమలలో వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన,సీఎం చంద్రబాబు..

తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ…

హరీష్.. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించు..

పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒడిపోయిందో మేథోమదనం చేసుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా…

మూడు రూపాయల బిర్యానీ కోసం బారులు తీరిన జనం…

ఇటీవల నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్లలో ఆకర్షణీయమైన ఆఫర్లతో భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక రూపాయి, రెండు రూపాయలకే బిర్యానీ అందిస్తూ రెస్టారెంట్లు ముందుగా ఆకట్టుకుంటాయి. తాజాగా…

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో దసరా ఉత్సవాలు..

పాలమ్మినా, పూలమ్మినా అనే డైలాగ్ వింటేనే మాజీ మంత్రి మల్లారెడ్డి గుర్తొస్తారు. ఆయన సాదాసీదా మాటలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అప్పటి నుంచి మల్లారెడ్డి…

దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌లు…

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం మ‌హారాష్ట్ర పర్య‌ట‌న‌కు వెళ్లారు. దీనిలో భాగంగా నాందేడ్ చేరుకున్న ఆయ‌న‌కు బీజేపీ నేత అశోక్ చ‌వాన్ స్వాగ‌తం ప‌లికారు.…

తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి.. ఒప్పుకోకపోవడంతో హత్య

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమను అంగీకరించలేదని, పెళ్లి చేసుకోలేదని కక్షతో స్నేహితురాలిని విచక్షణారహితంగా రాయితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో…

హర్షసాయికి పోలీసుల బిగ్ ట్విస్ట్..

యూట్యూబర్ హర్ష సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హర్షసాయికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నార్సింగ్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు…

ముగ్గురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్..

ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి…

మరో మూడు రోజులు వానలే..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, జగద్‌గిరిగుట్ట, దుండిగల్‌ తదితర ప్రాంతాల్లో…

నేడు అన్నపూర్ణా దేవిగా అమ్మవారి అవతారం..

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ…