ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు
జమ్మూకశ్మీర్లోని అఖ్నూర్లోని శివాలయం సమీపంలోని బట్టాల్ వద్ద ఈరోజు ఉదయం 7 గంటలకు ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు,…
Latest Telugu News
జమ్మూకశ్మీర్లోని అఖ్నూర్లోని శివాలయం సమీపంలోని బట్టాల్ వద్ద ఈరోజు ఉదయం 7 గంటలకు ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు,…
కార్తీ మరియు అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో సత్యం సుందరం పూర్తి ఎంటర్టైనర్ సినిమా. ఇక్కడ హీరోలుగా ఎందుకు సంబోధించలేదు అంటే సినిమాలో వాళ్ళు నటించలేదు జీవించారు.…
హైదరాబాద్, అబిడ్స్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మయూర్ క్రేకర్స్ షాపులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో.. ఒక్కసారిగా క్రేకర్స్ కాలుతూ. చెల్లా చెదురుగా ఎగిరాయి.…
హైదరాబాద్ లో నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తూ నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని…
జన్వాడ ఫాంహౌస్ పై దాడులు జరిగిన అనంతరం రాజ్ పాకాల పరారీలో ఉన్నారని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ లో పార్టీ నిర్వహించారని, 7…
పోలీసు మాన్యువల్కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. 10 మంది వ్యక్తులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని తేలింది మరియు…
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా…
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. అయితే హడావుడిగా రిలీజ్ చేయకుండా సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని భావించి ఆ మేరకు…
వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం ప్రజలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా “నా ప్రియమైన వయనాడ్ సోదర,…
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. వచ్చే నెలలో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ధోనీ సొంత రాష్ట్రం…