Month: October 2024

ఏపీపీఎస్సీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా అనురాధ నియామకం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ఛైర్‌ప‌ర్స‌న్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధను నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు . విజ‌య‌వాడ…

అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన మున్సిపల్ అధికారులు..

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్పల్లి డివిజన్ లో ఫుట్పాత్ లపై అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు మున్సిపల్ అధికారులు. గురువారం మైలార్ దేవ్ పల్లి పరిధిలోని ఫుట్…

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేసిన అధికారులు..

కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు ఐదు సార్లు ఎత్తి…

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

సీఎంఆర్ఎఫ్ సహాయనిధి కి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ. కోటి విరాళం అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్…

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు…

లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ మాస్టర్ జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. మహిళ కొరియాా గ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్…

సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన..

మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ఉదయం సూర్యాపేట జిల్లాలో బస చేయనున్నారు. కలెక్టరేట్‌లో, అధికారులతో సమీక్షకు గవర్నర్ హాజరుకానున్నారు. ఉదయం…

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు…

పశ్చిమ బెంగాల్‌లో ‘దానా’ తుఫాను ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన ఈ…

5 ఏళ్ల తర్వాత తొలిసారి, చైనా అధ్యక్షుడి జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ..

దాదాపుగా 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ఇరుదేశాధినేతలు కజాన్ నగరంలో ద్వైపాక్షికలో…