తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు..
తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు…
Latest Telugu News
తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు…
ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు గురుకుల,…
మత సామరస్యానికి ప్రతీకగా ఓ ముస్లిం కళాకారుడు తన భక్తిని చాటుకున్నాడు. తమిళనాడులోని తిరుచ్చిలోని ప్రసిద్ధ శ్రీరంగం రంగనాథర్ ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేసిన 600 వజ్రాలతో…
తాజాగా తగ్గిన బంగారం ధరలు, మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం ప్రియులకు షాక్ ఇస్తూ, వరుసగా మూడు రోజులు పెరిగింది. రూ.160, రూ.820, రూ.870 పెరగడంతో బంగారం ధర…
తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.…
సోమవారం జరిగిన వేర్వేరు సంఘటనలలో రెండు స్పైస్జెట్ విమానాలను దారి మళ్లించారు. ఒకటి షిల్లాంగ్కు, మరొక విమానాన్ని కొచ్చికి సాంకేతిక సమస్యల కారణంగా డైవర్ట్ చేశారు విమానాయాన…
కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ అకృత్యాలకు తెలంగాణ తల్లి…
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సూపర్ హిట్ టాక్తో రన్ అవుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మూడు…
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సచివాలయ ప్రాంగణంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. లక్ష మంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్…
దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్లో ఆర్టీసీ పికప్ వ్యాన్ల సేవలు అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. ఈ సేవలు శుక్రవారం నుంచి ప్రయాణికులకు…