కువైట్లో అగ్నిప్రమాదం: 45 మంది భారతీయుల మృతదేహాలతో కూడిన ఐఏఎఫ్ ప్రత్యేక విమానం కొచ్చిలో దిగింది
కువైట్లో భవనం అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల భౌతికకాయాలతో కూడిన ఐఏఎఫ్ విమానం జూన్ 14న కొచ్చిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఐఏఎఫ్ C30J విమానం…