Category: Art and Culture

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్…

సముద్ర, నదీతీరాల్లో పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు…

కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. సముద్రం, నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి…

కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయాలో భక్తుల సందడి..

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేక…

పాతబస్తీ భాగ్యలక్ష్మీ టెంపుల్కు పోటెత్తిన జనం..

హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌తోపాటు జంటనగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో అమ్మవారి ఆలయ…

అక్టోబ‌రు 31వ తేదిన తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు…

అక్టోబ‌రు 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.…

యాదగిరిగుట్టలో వైభవంగా లక్ష పుష్పార్చన..

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం లో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయ ముఖ మండపం నందు శ్రీ స్వామి వారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.…

ధన త్రయోదశి రోజున బంగారం కొంటేనే లక్ష్మికటాక్షం కలుగుతుందా!

ధన్తేరస్ లేదా ధనత్రయోదశి పండుగ.. దీపావళి ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజున, ప్రజలు ధన్వంతరిని, కుబేరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ధన త్రయోదశి పర్వదినం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన…

నేటి నుంచి పాపికొండల యాత్రలు ప్రారంభం..

పాపికొండల యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. పాపికొండల యాత్ర కోసం పర్యాటకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో కొంత కాలం…

స్వామివారి మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచిన టీటీడీ..

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం శుభ‌వార్త చెప్పింది. వాతావ‌ర‌ణ శాఖ వారు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించిన‌ నేప‌థ్యంలో స్వామివారి మెట్టు…

నేడు పైడితల్లి సిరిమానోత్సవం..

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరాంధ్ర అధికారులు సిద్ధమయ్యారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు బారులు తీరారు. మరోవైపు భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్‌లో…