Category: Art and Culture

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు..

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు…

వచ్చే నెల 3 నుంచి బాసరలో శారదీయశరన్నరాత్రి ఉత్సవాలు..

నిర్మల్ జిల్లా బాసరలో శారదీయ శరన్నరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల 03.10.2024 నుంచి 12.10.2024 వరకు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.…

నేడు తిరుమలలో శాంతి హోమం కార్య‌క్ర‌మం, నెయ్యి వివాదం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం…

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీవారిని కోట్లాది మంది భక్తులు ఎంతో…

విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజలు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 8…

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి…

ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద ఈ భారీ వినాయకుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

ఖైరతాబాద్ మహాశక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభం…

నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడిలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభ‌మైంది. వినాయ‌కుడికి క‌మిటీ స‌భ్యులు హార‌తి ఇచ్చి దీన్ని…

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వీధిలో వినాయక చవితి సందడి మొదలైంది..

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వీధిలో వినాయక చవితి సందడి మొదలైంది. మార్కెట్లో విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. ఉత్సవం సమీపిస్తుండటంతో పలువురు విక్రేతలు బొజ్జ గణపయ్యల తయారీకి సిద్ధమయ్యారు. ప్రసిద్ధి…

కన్నుల పండువగా గెల్వలాంబ మాత ఉత్సవాలు

వంగూరు మండల కేంద్రంలోని శ్రీ గెల్వలాంబ మాత ఉత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. శ్రావణ మాసంలో వారం రోజుల పాటు గెల్వలాంబ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.…

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జ‌న్మాష్ట‌మి శుభాకాంక్ష‌లు…

దేశ ప్రజలకు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్ర‌బాబు నాయుడు, రేవంత్ రెడ్డి, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. జై…

వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కోడెమొక్కకు తలనీలాలు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు.…