Category: Art and Culture

శ్రీవారి భక్తులకు అలెర్ట్, అక్టోబర్ 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముహూర్తం ఖరారు చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున , అత్యంత వైభవంగా…

నేటి నుంచి రాజన్న సన్నిధిలో మొట్టమెదటి సారిగా బ్రేక్ దర్శనాలు..

వేములవాడ : శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో మొట్టమెదటి సారిగా నేటి నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయంలో బ్రేక్ దర్శన విధానాన్ని…

పాకిస్తాన్‌లో “జగన్నాథ్ రథయాత్ర”…

ముస్లింలు అధికంగా ఉండే పాకిస్థాన్‌లో జరుపుకుంటున్న ‘జగన్నాథ రథయాత్ర’ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రథయాత్రలో ఎంతో మంది హిందువులు పాల్గొన్నారు. పాకిస్థాన్…

32 రోజుల్లో 4.71 లక్షల మంది రికార్డులకెక్కిన అమరనాథ్ యాత్ర …

ఉగ్రవాదుల భయం, ప్రకృతి ప్రకోపం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సాగుతున్న అమర్‌నాథ్ యాత్రకు ఈ ఏడాది భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసారి 32 రోజుల్లో 4.71…

ఘనంగా జరుగుతున్న లష్కర్ బోనాలు…

హైదరాబాద్: ఆషాఢ మాసం ప్రారంభం నుంచి నగర వ్యాప్తంగా బోనాల పండగ సందడి నెలకొన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని పాతబస్తీతోపాటు నగరంలోని అన్ని మహంకాళి ఆలయాల్లో ఆదివారం…

ఆషాడ బోనాల జాతర…

ఈ నెల 28న జరగనున్న ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కమిటీలు…

తిరుమల: జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఆండాళ్ తిరువడిపూడి ఉత్సవం…

తిరుమల: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు జరగనుంది. ఇందులో భాగంగా…

రంగం భవిష్యవాణి.. అమ్మవారు ఏం చెప్పారంటే..

సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపించింది. రంగం కార్యక్రమానికి సీఎస్ శాంతికుమారి, మంత్రి పొన్నం పలువురు అధికారులు…

పచ్చి కుండ పై నిలబడి మాతంగి చెప్పే భవిష్యవాణి పై భక్తుల ఆసక్తి..

లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణతో పాటు అనేక రాష్ట్రలో మంచి కీర్తిని పొందింది.…