తిరుమలలో ఈరోజు రథసప్తమి మహోత్సవం ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు
తిరుమలలో మినీ బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి మహోత్సవం ప్రారంభమైంది. సూర్య జయంతిని పురస్కరించుకుని టీటీడీ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ మలయప్పస్వామి సప్తవాహనాల సేవలో…