నాగర్సోల్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో దొంగలు ప్రయాణికులను దోచుకున్నారు
వరంగల్: నాగర్సోల్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో బుధ, గురువారాల్లో రాత్రి హన్మకొండ జిల్లాలో దొంగల ముఠా ముఖానికి మాస్క్లు ధరించి ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. కాజీపేట…