Category: General

ఇవాళ గ్రూప్ -1 పరీక్షకు కేంద్రాల వద్ద సర్వం సిద్ధం చేశారు అధికారులు..

నేడు గ్రూప్‌-1 పరీక్షకు కేంద్రాల వద్ద సర్వం సిద్ధం చేశారు అధికారులు. అభ్యర్థుల ఆందోళన దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి…

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ సోదాలు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విశాఖపట్నంలోని లాసన్స్‌బే కాలనీలోని ఇల్లు, కార్యాలయంతో పాటు, మధురవాడలోని ఎంవీవీ సిటీ…

అనుమతి లేకుండా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు..

దీపావళి సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేయనున్న బాణాసంచా ఉత్పత్తుల తాత్కాలిక లైసెన్స్ కోసం…

స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ భారీ విరాళం…

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్…

ఈ ఏడాదిలో ఐదో సారి డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు..

కృష్ణానదికి మరోసారి వరద ఉధృతి పెరగడంతో, ఇప్పటికే జూరాలలో గేట్లు ఎత్తేయడంతో, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం గేటును అధికారులు ఎత్తివేశారు. రేడియల్…

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు…

గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు గ్రూప్1 అభ్యర్థుల తరపున అడ్వకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ…

తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు..

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది . ఈరోజు, శని, ఆదివారాల్లో వర్షం పడే అవకాశముందని తెలిపింది…

మిస్‌ ఇండియా – 2024గా నిఖిత పోర్వాల్‌

ఈ ఏడాది ఫెమినా మిస్‌ ఇండియా కిరీటాన్ని నిఖిత పోర్వాల్‌ దక్కించుకున్నారు. ముంబయిలోని ఫేమస్ స్టూడియోస్‌లో జరిగిన ఈవెంట్‌లో నిఖిత విజయం సాధించారు. గతేడాది మిస్ ఇండియాగా…

ఏకకాలంలో 30 ప్రదేశాల్లో ఐటీ అధికారుల తనిఖీలు…

ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్ లో మరోసారి కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులే లక్ష్యంగా మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఏకకాలంలో 30 ప్రదేశాల్లో…

బలపడిన దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని…