పలువురు ఇంఛార్జ్లను నియమిస్తూ సీఎస్ జీవో జారీ
తెలంగాణ నుంచి రిలీవ్ అయిన అధికారుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంఛార్జులను నియమించింది. ఇటీవల డీవోపీటీ తెలంగాణ కేడర్లో కొనసాగుతున్న ఐఏఎస్లను ఏపీకి, ఏపీలో కొనసాగుతున్న అధికారులను…
Latest Telugu News
తెలంగాణ నుంచి రిలీవ్ అయిన అధికారుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంఛార్జులను నియమించింది. ఇటీవల డీవోపీటీ తెలంగాణ కేడర్లో కొనసాగుతున్న ఐఏఎస్లను ఏపీకి, ఏపీలో కొనసాగుతున్న అధికారులను…
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంను నియమించింది. ఈ…
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని…
గ్రూప్ 1 మెయిన్స్కు అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ హైకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్…
తెలంగాణలో డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న వారికి శుభవార్త. నేడు 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగులు ఇవ్వనున్నారు. కొత్త టీచర్లు ఆయా డీఈఓలు…
తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. పండుగ ప్రారంభమైన పది రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు…
రాష్ట్రంలో నెలకొన్న భిన్నమైన వాతావరణంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఉదయం సూర్యుడు ప్రకాశిస్తే, సాయంత్రం వర్షం కురుస్తుంది. వెంటనే విపరీతమైన చలి ఉంటుంది. రాత్రి వేళల్లో ఎండ…
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు…
తెలుగు రాష్ట్రాల్లో పండుగలంటే చాలు గుర్తొచ్చేది చుక్క, ముక్క. ఈ రెండు లేకుండా తెలంగాణలో ఏ పండుగలు జరగవు. ఇందులో భాగంగా దసరా పండుగ సీజన్ ప్రారంభం…
నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం.2 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు శంకుస్థాపన చేస్తారు.…