దువ్వాడ, దివ్వెల పై తిరుమలలో కేసు నమోదు..
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వచ్చిన వీరు తిరుమలలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 7వ…
Latest Telugu News
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వచ్చిన వీరు తిరుమలలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 7వ…
అనధికారికంగా దాదాపు కోటిన్నర జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరం నిర్మానుష్యంగా మారిపోయింది. దసరా పండుగకు గాను ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లడంతో నగరంలోని రహదారులు బోసిపోతున్నాయి. పండుగ…
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 14 నుంచి టీజీపీఎస్సీ వెబ్ సైట్లో అందుబాటులోకి రానున్నాయి. https://www.tspsc.gov.in లో హాల్ టికెట్లు…
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కల నేటితో నెరవేరనుంది. తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇవాళ నియామక పత్రాలు…
సినీ హీరో నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. పరువు నష్టం దావా కేసులో నాగార్జున తన స్టేట్మెంట్ ఇచ్చేందుకు న్యాయస్థానానికి రానున్నారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల…
కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మటన్, చికెన్ ధరలకు పోటీగా కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దసరా నవరాత్రి పండుగల నేపథ్యంలో కూరగాయల…
పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆస్పత్రుల పరిస్థితి మారడం లేదు. తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో…
విధుల్లో ఉండగా డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్గా వెళ్లారు. అయితే ఓ మాల్లో ఆర్డర్ను కలెక్ట్…
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ కీలక సమాచారం అందించింది. నేటి నుంచి రానున్న రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ…
ఇటీవల నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్లలో ఆకర్షణీయమైన ఆఫర్లతో భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక రూపాయి, రెండు రూపాయలకే బిర్యానీ అందిస్తూ రెస్టారెంట్లు ముందుగా ఆకట్టుకుంటాయి. తాజాగా…