Category: General

దుర్గం చెరువు ఆక్రమణ!… రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు

తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఐటీ కారిడార్ వద్ద దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి…

శభాష్ సార్… కుమార్తెను అంగన్‌వాడీలో చేర్పించిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తన కుమార్తెను అంగన్ వాడీలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కలెక్టరేట్ సముదాయంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన…

ఉద్రిక్తంగా మారిన బెంగాల్ బంద్, హెల్మెట్ తో బస్సు నడిపిన డ్రైవర్లు..

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, కూచ్ బెహర్ సిటీలలో బుధవారం ఆర్టీసీ బస్ డ్రైవర్లు హెల్మెట్లు ధరించి డ్యూటీ చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు…

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో స్వల్ప భూకంపం, పరుగులు తీసిన జనాలు..

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు అందరూ నిద్రిస్తున్న సమయంలో వేకువ జాము 3.45…

ఉచిత కూరగాయలు… ఎక్కడంటే..?

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో కూరగాయలు ఉచితంగా లభిస్తే ఎవరైనా వదులుకుంటారా, దుకాణాలపై దూకుతారా? పెదపడల్లి జిల్లాలో ఇలాంటి…

కేరళ ఎక్స్‌ప్రెస్ కు తప్పిన పెనుప్రమాదం..

ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో కేరళ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కేరళ ఎక్స్‌ప్రెస్ తిరువనంత పురం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పాపటపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ…

పెన్సిల్ ముక్క పై కేవలం 8 మిల్లీమీటర్ల శ్రీ కృష్ణ పరమాత్మ రూపం…

నేడు ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణుని జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శ్రీకృష్ణుని ఆలయాలకు చేరుకున్న కృష్ణభక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా…

ట్రైన్ కిందపడి, ప్రాణాలతో బయటపడ్డ మహిళ (వీడియో వైరల్)..

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఆదివారం ఓ ఘటన చోటుచేసుకుందీ. వివరాల్లోకి వెళ్తే రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. వికారాబాద్ జిల్లాకు…

జూరాల ప్రాజెక్టులో భారీగా పెరిగిన వరద, 24 గేట్లు ఎత్తివేత..

వర్షాకాలం కావడంతో ప్రాజెక్టులలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద…

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులను నియమించారు. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో…