Category: General

నేడు వయనాడ్‌ను సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోదీ….

కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తుతో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా, మరో 200 మంది ఆచూకీ గల్లంతైంది.…

MBBS, BDS కన్వీనర్ కోటా అడ్మిషన్లు – నోటిఫికేషన్ విడుదల, కీలక తేదీలు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం కన్వీనర్‌ కోటా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్…

హ‌ర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం, ‘గుడ్ మార్నింగ్’ బ‌దులుగా ‘జైహింద్’…

ప్రతి రోజూ ఉదయాన్నే అందరం గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా పాఠశాలల్లో అయితే ఈ పదం తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. అయితే ఇది ఇంగ్లీష్ పదమని, కొందరు…

హెచ్‌ఎండీఏ పరిధిలో కొత్త జోన్లు…

హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలు, పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.…

బస్సు ఆపలేదని, కండక్టర్ పై పాము విసిరినా ప్రయాణికురాలు..

ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ఉద్యోగులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. తాజాగా విద్యానగరలో ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే టీజీఆర్టీసీ దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన బస్సు…

ఆర్టీసీ బస్సు బుక్ చేసుకుంటే 10 శాతం తగ్గింపు

శ్రావణమాసం సందర్భంగా ఆర్టీసీ రాయితీని ప్రవేశపెట్టినట్లు డిపో మేనేజర్ పి.రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులో బుక్…

‘హర్ ఘర్ తిరంగా’లో భాగం అవ్వండి, మీ ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకోండి: మోదీ

స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో , #HarGharTirangaని గుర్తిండిపోయే ఈవెంట్‌ గా మార్చుకుందామంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని…

అక్కినేని ఇంట్లో పెళ్లి సంబరాలు, నేడు జరగనున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం ?

అక్కినేని నట వారసుడిగా, నాగార్జున కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. జోష్‌తో హీరోగా పరిచయం అయిన నాగ చైతన్య ఏ మాయ…

దోస్త్ స్పెషల్ ఫేజ్‌లో 44,683 మందికి సీట్లు కేటాయింపు..

డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. దోస్త్ స్పెషల్ ఫేజ్‌లో 44,683 మందికి సీట్లు అలాట్ చేసినట్లు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్…

అక్టోబర్ 1 నుంచి ఏపీలో అమల్లోకి రానున్న కొత్త మద్యం పాలసీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముక్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం…