రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి…
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులను నియమించారు. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో…
Latest Telugu News
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులను నియమించారు. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో…
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో బీచ్లో తీర్చిదిద్దే తన అద్భుతమైన కళాఖండాలతో అందరినీ అబ్బురపరుస్తాడు. ఇసుకతో ఆయన వేసిన అద్భుతమైన చిత్రాలు మనసుల్ని కదిలిస్తాయి. అలాగే…
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ను…
ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్న, చూసిన, హైడ్రా అని పేరు మారుమోగుతోంది. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్…
నిత్యం కస్టమర్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బంది, వినియోగదారులు భయాందోళనకు గురై హోటల్ నుంచి పరుగులు…
టిక్ టాక్… కొన్నాళ్ల క్రితం యువతను ఉర్రూతలూగించిన ఈ సోషల్ మీడియా యాప్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ సమయంలో చిన్నా పెద్దా…
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ను TGPSCప్రకటించింది . డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం…
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏది నిజమో, ఏది అబ్బదమో తెలియకూండా పోతుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది, ఏంటంటే రాత్రి 10…
తాజాగా ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ ఆయిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. టీ దుకాణంలోకి ఆయిల్ ట్యాంకర్ దూసుకెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు…
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9వరకు (7వ తేదీ మినహా)…